సీడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కు బెయిల్ మంజూరు

63చూసినవారు
సీడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కు బెయిల్ మంజూరు
చిత్తూరు జిల్లా పుంగనూరు కేసులో సీడీసీ ఎంఎస్ మాజీ చైర్మన్ సామకోటి సహదేవరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు సోమవారం మదనపల్లె జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు పర్యటనకు వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పపై దాడి జరిగిన విషయం తెలిసిందే అన్నారు. ఈ కేసులో తనకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్