కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలలో ఆసక్తికర సంఘటన

76చూసినవారు
కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలలో ఆసక్తికర సంఘటన
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి కట్టి ఆరోహణ చేసే సమయంలో అతి పెద్ద గరుడ పక్షి ధ్వజస్తంభం చుట్టూ తిరగడంతో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి కుటుంబంతో పాటు అక్కడే ఉన్న అర్చక స్వాములు, శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామ స్మరణలు చేశారు.

సంబంధిత పోస్ట్