38ఎర్రచందనం దుంగలు స్వాధీనం: ముగ్గురు అరెస్టు

67చూసినవారు
38ఎర్రచందనం దుంగలు స్వాధీనం: ముగ్గురు అరెస్టు
తిరుపతి మంగళం పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి 38ఎర్రచందనం దుంగలు, ఒక కారు, రెండు మోటారు సైకిల్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు లింగాధర్, విశ్వనాధ్ టీమ్ లు స్థానిక అటవీ అధికారుల సహకారంతో ఆదివారం మంగళం వైపు ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.

సంబంధిత పోస్ట్