అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ

78చూసినవారు
అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ
చంద్రగిరి మండలం, హెరిటేజ్ ఫ్యాక్టరీకి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే స్పందించిన హైవే మొబైల్ హెడ్ కానిస్టేబుల్ బాబు నాయక్, తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. తిరుపతి నుండి చిత్తూరుకు ఇసుకను తీసుకెళుతున్న లారీ అదుపుతప్పి, జాతీయ రహదారి పక్కన పడిపోయింది. లారీ డ్రైవర్లు కె. ముత్యాలు, సి. కుప్పయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్