పాము కాటుతో మహిళ మృతి

10752చూసినవారు
పాము కాటుతో మహిళ మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీకి చెందిన కాంత (45) అనే మతిస్థిమితం లేని మహిళ సోమవారం పాముకాటుతో మృతి చెందినట్లు డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు. ఇంటిదగ్గర చెట్టు కింద ఎండిన ఆకులు శుభ్రం చేస్తుండగా ఏదో కరిసినట్లు అనిపించిందని ఇంటి దగ్గరే ఉండి సొంత వైద్యం చేసుకోవడంతో పరిస్థితి విషమించింది. 108 ద్వారా తిరుపతికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్