పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: నగర కమిషనర్

79చూసినవారు
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ప్రధానంగా జన సంచారం ఎక్కువగా ఉండే మార్కెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చిత్తూరు కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ బుధవారం చెప్పారు. స్వచ్ఛతా సేవ -2024 కార్యక్రమాల్లో భాగంగా బుధవారం చర్చి వీధిలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కమిషనర్ స్థానిక దుకాణదారులతో కలిసి పారిశుద్ధ్య పనులు చేశారు.

సంబంధిత పోస్ట్