45 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

51చూసినవారు
45 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో.. మొత్తం 45 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ వి. ఎన్. మణికంఠ చందోలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరపాలన్నారు. నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్