మహావీర్ జయంతి రోజున యధావిధిగా మాంసపు దుకాణాలు

1560చూసినవారు
మహావీర్ జయంతి సందర్భంగా చిత్తూరులో ఆదివారం మాంసపు దుకాణాలను సానిటరీ ఇన్స్పెక్టర్ లోక నాదం మూసి వేయించారు. నగరపాలక అధికారులు ప్రతి ఏడాది గాంధీ జయంతి స్వాతంత్ర దినోత్సవం, మహావీర్ జయంతి సందర్భంగా మాంసపు దుకాణాలు మూసివేయాలని ముందస్తుగా నోటీసులు జారీ చేస్తారు. కానీ శనివారం ముందస్తుగా నోటీసులు ఇవ్వకపోవడంతో ఆదివారం ఉదయం మాంసపు దుకాణాలు యధావిధిగా తెలుసుకున్నాయి.

సంబంధిత పోస్ట్