నగరపాలక కార్యాలయంలో నూతన కమిషనర్ గా నరసింహ ప్రసాద్

70చూసినవారు
నగరపాలక కార్యాలయంలో నూతన కమిషనర్ గా నరసింహ ప్రసాద్
చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమితులైన పి. నరసింహ ప్రసాద్ శనివారం నగరపాలక కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా పుంగనూరు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహ ప్రసాద్ ను చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 4వ తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా చార్జ్ తీసుకున్న ఆయన నేరుగా విజయవాడ వరదల సహాయ చర్యల విధుల్లో చేరారు.

సంబంధిత పోస్ట్