గాంధీ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహం

80చూసినవారు
చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద పార్కులో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ నాయకులు శనివారం ప్రతిష్టాపించారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహాన్ని కట్టనివ్వకుండా ఆంక్షలు విధించింది. దీంతో పార్టీ కార్యాలయంలో భద్రపరచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం రావడంతో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో గాంధీ కూడలి వద్ద ఉన్న పార్కులో ప్రతిష్టాపించారు.

సంబంధిత పోస్ట్