కేంద్ర మంత్రులుగా ఆ ఐదుగురు?

75చూసినవారు
కేంద్ర మంత్రులుగా ఆ ఐదుగురు?
కేంద్రంలో రాష్ట్రం నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారనే విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ఎంపీగా విజయం సాధించిన కింజరావు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సహాయ మంత్రులుగా చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన ఎంపీ బాలశౌరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్