ఏపీ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికి?

71చూసినవారు
ఏపీ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికి?
ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రి వర్గ కూర్పుపై ఉత్కంఠత నెలకొంది. ఏపీ కేబినెట్‌లో ఎవరి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, పయ్యావుల, నిమ్మల, నారాయణ, అయ్యన్, మురళి, అనిత, గొట్టిపాటి రవి, డీబీవీ స్వామి పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి నాదెండ్ల, కొణతాల. బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్, సుజనా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్