ఉద్యోగాలను పెద్దిరెడ్డి అమ్ముకున్నారు: టీడీపీ

76చూసినవారు
చిత్తూరు జిల్లాలోని వైద్య, విద్యుత్తు శాఖలోని ఉద్యోగాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్ముకున్నారని టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ శుక్రవారం ఆరోపించారు. చిత్తూరులో ఆయన మాట్లాడారు, ఎన్నికలకు 15 రోజులు ముందు చిత్తూరు జిల్లా విద్యుత్ శాఖలో 700 పోస్టులు భర్తీ చేశారు. పుంగనూరు సబ్ స్టేషన్లలో 100 మందికి ఉద్యోగులు ఇచ్చారు. ఇందులో అవినీతి చేయలేదని పెద్దిరెడ్డి అయ్యప్ప స్వామిపై ప్రమాణం చేస్తారా అని సవాల్ చేశారు.

సంబంధిత పోస్ట్