కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ

556చూసినవారు
చిత్తూరు నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ లో కుటుంబ సలహా కేంద్రాన్ని ఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం ప్రారంభించారు. మహిళల్లో మనోధైర్యాన్ని నింపడానికి వారి సమస్యలను వినిపించడానికి ఇది ఒక వేదికగా ఉంటుందన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఈ కేంద్రం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. బాధితులకు మహిళా పోలీసులు అండగా ఉంటారని. మహిళలు ధైర్యంగా వారి సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్