జెత్వాని కేసులో అసలు సూత్రధారి సజ్జల: టీడీపీ

58చూసినవారు
ముంబై సినీ నటి జేత్వాని కేసులో అసలు సూత్రధారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మంగళవారం ఆరోపించారు. చిత్తూరు ఆయన మీడియాతో మాట్లాడుతూ సజ్జల ఆదేశాల మేరకే పోలీసు అధికారులు అత్యుత్సాహంతో వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా జెత్వానీని అరెస్టు చేసి, చిత్రహింసలకు గురి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్