గుప్తనిధుల కోసం తవ్వకాలు

75చూసినవారు
పెనుమూరు మండలం కలవకుంట గ్రామ శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసి గుడి ఆవరణంలోని గణపతి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. తవ్వకాలను గమనించిన పూజారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్