ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ప్రత్యేక పూజలు

69చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గం , కార్వేటినగరంలోని రుక్మిణి సత్యభామ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ మాట్లాడుతూ కల్తీ నెయ్యి పై హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్