సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చోరీ

2652చూసినవారు
కార్వేటినగరం మండలంలోని కుమారగిరి కొండపై వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో చోరీ జరిగిన ఘటన జరిగింది. ఆలయంలోని రెండు హుండీలను, కార్యాలయంలోని బీరువాను పగలగొట్టి వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గమనించిన ఆలయ సిబ్బంది శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ పై విచారణ చేపట్టారు. చోరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్