జగనన్నతోనే మహిళలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు

1559చూసినవారు
జగనన్నతోనే మహిళలకు సంక్షేమం అభివృద్ధి పథకాలు జరుగుతుందని జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం వెదురు కుప్పం మండల జడ్పిటిసి సుకుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు వైఎస్ఆర్సిపి నాయకులు మహిళలు కార్యకర్తలు ఘనంగా మంగళహారతులతో స్వాగతం పలికారు. జగనన్న ప్రభుత్వంలోనే మహిళలకు సంక్షేమం అభివృద్ధి అందుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్