వైభవంగా అలఘనాధుని రథోత్సవం

3287చూసినవారు
గూడూరు పట్టణంలో మంగళవారం అళఘనాధస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి రథం లాగి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణ పురవీధులలో అళఘనాధుని రథోత్సవంలో అడుగడుగునా భక్తులు ఇళ్ల నుండి నీళ్లు తీసుకొచ్చి రథం ముందు పోశారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్