మూకుమ్మడిగా 384 మంది వాలంటీర్లు రాజీనామా

3601చూసినవారు
కుప్పం మండలంలోని 384 మంది వాలంటీర్లు శనివారం రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ. రాబోయే ఎన్నికలలో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికే వాలంటీర్లను నియమించారని, లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనీయకుండా చేసింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. వాలంటీర్ల సత్తా చాటుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్