కుప్పం పర్యటన ముగించుకుని బెంగుళూరుకు పయనమైన చంద్రబాబు

2253చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు పయనమయ్యారు. బుధవారం సాయంత్రం కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ లో బెంగుళూరు విమానాశ్రయానికి ‌పయనమయ్యారు. చంద్రబాబుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, టీడీపీ శ్రేణులు వీడ్కోలు‌ పలికారు.

సంబంధిత పోస్ట్