వేరుశనగ పంటపై ఏనుగులు దాడి

5086చూసినవారు
రామకుప్పం మండలం ఎస్ గొల్లపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి‌ 4 ఏనుగులు వేరుశనగ పంటను తిన్నంత తిని తొక్కి నాశనం చేసిందని రైతు గంట్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల దాడిలో డ్రిప్ పరికరాలు ‌సైతం ధ్వంసం అయ్యాయని రైతు తెలియచేశారు. ఫారెస్ట్ అధికారులకు తెలియచేసినా పట్టించుకోలేదని గంట్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్