ప్రజా గళం సభను విజయవంతం చేయండి : చింత సురేష్ బాబు

84చూసినవారు
ప్రజా గళం సభను విజయవంతం చేయండి : చింత సురేష్ బాబు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల పరిధిలో కల్లూరు ఎస్టేట్ చిన్నమ్మ సర్కిల్ కూడలిలో ప్రజా గళం సభ నిర్వహించనున్నారని జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు ఆదివారం స్థానిక బిర్లా కాంపౌండ్ జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్