మంత్రోచ్ఛారణలతో మార్మోగిన శివాలయం

52చూసినవారు
రామకుప్పం మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో 14 మంది ఆగమ శాస్త్రి పండితులు తో గురువారం ఉదయం నుండి సాయంకాలం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దేవనంది, పంచగవ్యం, పంచగవ్యం, మహా హోమం, రుత్విక్వరణం, కుష్మాండ ప్రాయశ్చిత్తం, మహాన్యా స్తోత్రం పారాయణం, రుద్రేకాదశిని రుద్రహోమం చేస్తున్నారు. వేద మంత్రోచ్ఛానాలతో ఆలయం మార్మోగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్