కుప్పం మండలంలో వైసిపి ముమ్మరంగా ప్రచారం

1883చూసినవారు
కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ
గుండ్లమడుగు, శివానందపురం గ్రామాల శనివారం ఎమ్మెల్సీ భరత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన భరత్ దంపతులకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తాను రాబోయే ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్