మదనపల్లె పాలెం కొండలో చిరుత సంచారం

13675చూసినవారు
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని పాలెంకొండలో చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పాలెంకొండకు సమీపంలో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు సమీపంలోని బండరాళ్ల మధ్యలో చిరుత పులి నక్కి ఉండడాన్ని స్థానికులు గుర్తించి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. పాలికొండ అడవికి చిరుతపులి రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్