త్రిపుర సుందరి అలంకారంలోదుర్గేశ్వరి దేవి

50చూసినవారు
త్రిపుర సుందరి అలంకారంలోదుర్గేశ్వరి దేవి
మదనపల్లి నియోజకవర్గంలోని ఆర్.నడింపల్లె పంచాయతీ శ్రీరాముల పల్లె గ్రామంలో వెలసిన దుర్గేశ్వరి దేవి నవరాత్రులలో భాగంగా ఆదివారం నాల్గొవ రోజు త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. బెంగళూరు నుంచి పలు రకాల పుష్పాలు తెప్పించి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ పూజారి మంగమ్మ అమ్మవారికి, అభిషేకాలు, కుంకుమార్చన చేశారు.

సంబంధిత పోస్ట్