మదనపల్లెలో రైతు బజారును తనిఖీ చేసిన జెసి

52చూసినవారు
మదనపల్లె వారపు సంత దగ్గర ఉన్న రైతు బజార్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో రైతు బజారులో ఏర్పాటు చేయనున్న రైతు వ్యాపారస్తుల స్టాల్స్ ఎలా ఏర్పాటు చేయాలి. సౌకర్యాలు తదితరాలపై మున్సిపల్ కమిషనర్ ప్రమీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో పర్యటించిన జేసీ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జేసీ వెంట తహసిల్దార్ ఖాజాబీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్