రామసముద్రం: రైతు సేవా కేంద్రాలకు అదనంగా 7క్వింటాళ్ల ఉలవలు

65చూసినవారు
రామసముద్రం: రైతు సేవా కేంద్రాలకు అదనంగా 7క్వింటాళ్ల ఉలవలు
రామసముద్రం మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలకు ఉలవలు అదనంగా 7క్వింటాళ్లు కేటాయించడం జరిగిందని ఏవో మోహన్ కుమార్ తెలియజేశారు. రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది 7వ తేదని, ఉలవలు కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అన్నారు. ప్రతి ఒక్క రైతు రాయితీ ఉలవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్