ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలి

84చూసినవారు
ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలి
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని మదనపల్లి ఎంపీడీవోను మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కోరారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం అందించి కేంద్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు.

సంబంధిత పోస్ట్