సభ్యత్వ నమోదు ప్రణాళికపై బీజేపీ నేతసూచనలు

69చూసినవారు
సభ్యత్వ నమోదు ప్రణాళికపై బీజేపీ నేతసూచనలు
కేంద్ర ప్రభుత్వంపేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రజలకు వివరిస్తూ బీజేపీ సభ్యత్వాలను పెంచాలని నగరి మండల ప్రధాన కార్యదర్శి సౌందర్య పాండి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి బూత్ పరిధిలో 200 సభ్యత్వాలు నమోదు చేయాలని, మాజీ మండలాధ్యక్షుడు పొన్నప్పన్, రాజ దొరై, శ్రీనివాసన్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్