అన్నా క్యాంటీన్ కు విరాళం

68చూసినవారు
అన్నా క్యాంటీన్ కు విరాళం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న కాంటీన్ కు శనివారం బొల్లిని మధు రూ 25 వేల చెక్కును చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కు అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ను పునః ప్రారంభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి చేయూత నందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్