ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి రోజా

3733చూసినవారు
నగర నియోజకవర్గం నగిరి లో తన ఓటు హక్కును మంత్రి రోజా సోమవారం వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు, నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలే నన్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్