నేడు పుత్తూరులో తిరుపతి గంగమ్మ జాతర

60చూసినవారు
నేడు పుత్తూరులో తిరుపతి గంగమ్మ జాతర
పుత్తూరు పట్టణంలోని, బజారి వీధిలోఉండు, శ్రీ పిడికిలి గంగమ్మ తల్లికి, తిరుపతి గంగమ్మ జాతర పురస్కరించుకొని మంగళవారం, ఉదయం 6. 00 గంటల నుండి భక్తులు అంబలి పోశారు. వివిధ రకమైన పండ్లతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని, కర్పూర హారతులు అందించి తమ ముక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఉభయదారుల సహకారంతో ప్రసాదాలు పంపిణీ చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్