టిడిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దామోదర్

547చూసినవారు
టిడిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దామోదర్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీలకు రెబల్ పోటు తప్పేలా లేదు. తాజాగా పలమనేరులో టీడీపీ రెబల్ గా దామోదర్ నాయుడు గురువారం నామినేషన్ వేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీలో పని చేస్తున్నా. తనకు ఎవరూ గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటికే సత్యవేడులో టీడీపీ రెబల్గా జేడీ రాజశేఖర్, కుప్పంలో వైసీపీ రెబల్గా ఓ మాజీ సర్పంచ్ నామినేషన్ వేశారు.

సంబంధిత పోస్ట్