వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు

56చూసినవారు
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం సాయంత్రం చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హమనాథరెడ్డి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని వివరించారు.

సంబంధిత పోస్ట్