5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి లేదు: మాజీ మంత్రి

1890చూసినవారు
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరులో గత 5 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్