జగన్ ను ఇంటికి సాగనంపినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

54చూసినవారు
పెద్దపంజాణి ఆత్మీయ సమావేశాన్ని గండ్రాజుపల్లి సమీపంలో పెద్దపంజాణి మండల తెలుగు యువత ఆత్మీయ మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు యువతకు సందేశం ఇచ్చారు. జగన్ ను ఈ ఎన్నికలలో ఇంటికి సాగనంపినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్