సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే సతీమణి

70చూసినవారు
సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే సతీమణి
వి. కోట మేజర్ పంచాయతీ గాండ్లపల్లి కొత్తూరు, పాపేపల్లి పరిధిలో ఎమ్మెల్యే వెంకటే గౌడ సతీమణి పావని గౌడ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసినట్టు చెప్పారు. సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్ల ద్వారా గ్రామాలకు మేలు చేకూరిందని వివరించారు. అభివృద్ధిని కొనసాగించేందుకు మరోసారి వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్