కాణిపాకంలో భక్తుల రద్దీ

558చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనార్థం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి వెంకటేశు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్