వరసిద్దుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

57చూసినవారు
కాణిపాక వరసిద్ధుడిని శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ ఎన్ చక్రవర్తి దర్శించుకున్నారు. ఆయన్ను ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిత్తూరు ఆర్డీవో చిన్నయ్య, డిఎస్పి రాజగోపాల్, సూపర్డెంట్లు లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్స్పెక్టర్ రమేష్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్