గణనాధుని సేవలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి

83చూసినవారు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి కార్యనిర్వహణ అధికారి వెంకటేశులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను చిత్రపటాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్