కాణిపాకం: స్వామివారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి

72చూసినవారు
కాణిపాకం: స్వామివారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్ స్పెక్టర్ సురేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్