ధ్వజారోహణంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు

50చూసినవారు
చిత్తూరు జిల్లా, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ముగిశాయి. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. రేపటి నుంచి స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్