జాతీయ లోక్ అదాలత్ లో 63 కేసులు పరిష్కారం

68చూసినవారు
జాతీయ లోక్ అదాలత్ లో 63 కేసులు పరిష్కారం
చిత్తూరు జిల్లా, పుంగనూరు కోర్ట్ ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ ను ఇన్ చార్జ్ సీనియర్ సివిల్ జడ్జ్ శిరీష్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. లోక్ అదాలత్ లో సివిల్ మరియు క్రిమినల్ కేసులు 63 పరిష్కరించినట్లు జడ్జ్ శిరీష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి ఉమాదేవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు , న్యాయవాదులు, కక్షిధాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్