వైసిపి కార్యకర్తలపై ప్రత్యర్థుల దాడి

71చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం పెద్దూరులో వైసిపి కార్యకర్తలపై బుధవారం ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదు మంది వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా వారిని సదుం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్