భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం

52చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో మంగళవారం భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వినాయక మండపాల ముందు ఉట్టి కొట్టే కార్యకమం, గణనాధుని లడ్డు, వెండి కాయన్ వేలంపాటను నిర్వహించారు. అనంతరం డీజే పాటలకు యువత నృత్యాలు వేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్