పట్టణానికి భారీగా తరలివచ్చిన అభిమానులు

72చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం భారీగా అభిమానులు తరలి వచ్చారు. భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, అభిమానులు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. జై మిథున్ రెడ్డి, జై పెద్దిరెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్