పుంగనూరు ఘటనపై స్పందించిన మాజీ మంత్రి

55చూసినవారు
పుంగనూరులో చిన్నారి ఆస్పియా మృతిపై మాజీ మంత్రి రోజా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం నగిరిలో మాట్లాడుతూ చంద్రబాబు సొంత జిల్లాలో ఈ ఘటన జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మదనపల్లెలో ఫైళ్లు కాలితే హెలికాప్టర్లో డిజిపి ని పంనిన చంద్రబాబు ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదన్నారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికే ఉపయోగిస్తున్నారని ఆమె విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్